అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంపై...
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం...
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన...
నిషేధిత జాబితాలో లేని భూముల సేల్ డీడ్స్ను సబ్రిజిస్ట్రార్ రద్దు చేయడం కుదరదని హైకోర్టు పేర్కొంది. సదరు భూములు తమవేనని ప్రభుత్వం భావిస్తే.....
అమరావతి, అక్టోబర్ 13, 2025: ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న త్రైమాసంలో ఓపెన్...
కోల్కతా, అక్టోబర్ 13, 2025: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో జరిగిన భయంకర సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు...
అక్టోబర్ 13, 2025న, హమాస్ సంస్థ గాజాలో బందీలుగా ఉంచుకున్న మిగిలిన 20 మంది బతికి ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసింది....
హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్...
అమరావతి: విశాఖపట్నం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నగరంగా రూపొందుతుండగా, మరో దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.లక్ష కోట్లకు పైగా...
చిలకలపూడి: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై...
